Home » CM KCR
ప్రగతి భవన్లో కేసీఆర్తో పీకే కీలక భేటీ
దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. రాహుల్ సభ ద్వారా.. రైతులకు ఏం చేస్తామో చెప్తామన్నారు.(Revanth Reddy On Farmers)
ఉద్యమ ఫలాలు తప్ప ఉద్యమ ఆకాంక్షలు అవసరం లేదు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధరల పెరుగుదల పేదలపై..
సర్కార్పై గవర్నర్ దూకుడు
కేసీఆర్ ఏడమ కాలి చెప్పకింద తెలంగాణ ఆత్మగౌరవం నలుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినందుకు మిమ్మలిని ఏం చేయాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బాధ్యతా రాహిత్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ తీరుపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు
సెక్రటేరియట్ అద్భుతంగా తీర్చిదిద్దాలి : సీఎం కేసీఆర్
దేశంలో పంటల దిగుబడి పెంచే దిశగా కాకుండా, ఉత్పత్తని తగ్గించేలా అపసవ్య విధానాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
తాను రబ్బర్ స్టాంప్ గవర్నర్ ను కానని తేల్చి చెప్పారు. సీఎం చెప్పారని ప్రతి ఫైల్ పై సంతకం చేయనని స్పష్టం చేశారు. తనను వేరే రాష్ట్రానికి బదిలీ చేస్తారనేది అవాస్తం అన్నారు.