Home » CM oath
శివసేన నుంచి ఇప్పుడు జేడీయూ వరకు.. బీజేపీకి మిత్రులు ఒక్కొక్కరు దూరం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తోంది..?బీజేపీకి నితీష్ బ్రేకప్ స్టోరీస్ వెనక అసలు కారణాలు వేరే ఉన్నాయా.. ఇది జేడీయూతోనే ఆగిపోతుందా.. మరికొన్ని పార్టీలు కూడా ఇదే �
పంజాబ్ అసెంబ్లీలో అఖండ విజయాన్ని నమోదు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు ముందే భగవంత్ మన్ ను ఖరారుచేసింది కేజ్రీవాల్ అధిష్టానం.
కర్ణాటక సీఎంగా మాజీ సీఎం తనయుడు బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారు. బొమ్మైతో రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తికి సీఎం పీఠం దక్కింది.