CM Pemakhandu

    పర్యాటకులే టార్గెట్ : సీఎం బైక్‌ రైడ్‌

    October 16, 2019 / 05:53 AM IST

    అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ వినూత్న ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా స్వయంగా ఆయనే బైక్‌పై ప్రయాణించారు.

10TV Telugu News