Home » CM Revanth Reddy
చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమిస్తే ఊరుకోం
చెరువులను ఆక్రమించి అడ్డగోలుగా నిర్మాణాలు చేయడం వల్ల వరదలు వచ్చి పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నాయి. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం.. చెరువులను ఆక్రమించి ..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన పవన్..
దాదాపు అందరూ కాంగ్రెస్ క్యాడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటుండటం వల్ల తమ పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లు తయారైందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు.
తెలంగాణ వరద బాధితులను ఆదుకోవడానికి లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ తన వంతు సాయం అందించారు.
మొత్తం 26 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం మొదట్లో ప్రకటించింది. కానీ ఆగస్టు 15 వరకు చేసిన రుణమాఫీలో 18 వేల కోట్ల రూపాయల నిధులను మాత్రమే విడుదల చేసింది.
వాస్తవానికి హైదరాబాద్ సీపీగా ఎవరున్నా కత్తిమీద సాము చేసినట్లే... మెట్రోపాలిటిన్ సిటీ కావడం, వీఐపీలు తాకిడి ఎక్కువగా ఉండటంతో శాంతిభద్రతలను నిరంతరం పర్యవేక్షించాల్సి వుంటుంది.
ఇండస్ట్రియల్ షెడ్స్ ముందున్న రోడ్డును కూడా 80 ఫీట్లకు విస్తరించాలని..
హైడ్రా పేరుతో హైదరాబాద్ వాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న రేవంత్ సర్కార్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు ఉప ఎన్నికలు ఆయుధం కానున్నాయని జగదీశ్ రెడ్డి అన్నారు.
జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా వుంది