CM Shivraj condolences

    Madhya Pradesh : కరెంటు షాక్‌‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి

    July 11, 2021 / 04:50 PM IST

    సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేస్తుండగా కరెంటు షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. దీంతో ఇతర కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటి వరకు తమతో ఉన్న వారు విగతజీవులుగా మారడంతో..కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనత

10TV Telugu News