Home » CM Uddav Thackeray
అధికారం మత్తులో కూరుకుపోయిన భారతీయ జనతా పార్టీ క్రూరంగా వ్యవహరిస్తోందని, అయితే సమయం అందరికీ సమాధానం ఇస్తుందని, ఇప్పుడు చేస్తున్నదానికి భవిష్యత్లో బీజేపీ ఎక్కువగానే అనుభవిస్తుందని శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీ, శివసేన మిత్రత్వాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే.
సొంత పార్టీ ఎమ్మెల్యేలపై గెలుపొందడానికి ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నాలు చేయడం సరికాదని, ఇది అప్రజాస్వామికమని ఆయన చెప్పారు. ప్రభుత్వం మైనారిటీలో ఉందని, బలపరీక్షలో గెలవలేదని తాను భావిస్తున్నానని ఆయన తెలిపారు. బలపరీక్ష
అసోంలోని గువాహటిలో హోటల్లో ఉంటోన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ ఓ లేఖ రాశారు. వెంటనే మహారాష్ట్రకు వచ్చేయాలని, చర్చించి సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన చెప్పారు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, తిరిగి అధికారంలోకి వచ్చేలా బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుకనిపిస్తోంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం గంటగంటకు రసవత్తరంగా మారుతోంది. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే బలం తగ్గిపోతుంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యు ఏక్ నాథ్ షిండే వర్గంలోకి ఒక్కొక్కరుగా శివసేన ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు షి
గతంలో స్నేహ బంధాన్ని కొనసాగించిన బీజేపీ, శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం విడిపోయి, అప్పటినుంచి పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.
మహారాష్ట్రంలో శివసేన వర్సెస్ ఎంపీ నవనీత్ కౌర్ దంపతుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటిముందు
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కేంద్రమంత్రి నారాయణ్ రాణె ని ఇవాళ మధ్యాహ్నాం రత్నగిరిలో పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు