-
Home » CM Uddhav Thackeray
CM Uddhav Thackeray
రెబల్స్కు నోటీసులు.. గేమ్ మొదలెట్టిన సీఎం ఠాక్రే
రెబల్స్కు నోటీసులు.. గేమ్ మొదలెట్టిన సీఎం ఠాక్రే
Sanjay Raut: 24 గంటల్లో తిరిగొస్తే ఆలోచిస్తాం: రెబల్ ఎమ్మెల్యేలకు సంజయ్ రౌత్ ఆఫర్
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తాజాగా శివసేనకు చెందిన ఎమ్మెల్యేలతో ఆ పార్టీ నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేశారు.
Maharashtra Politics : అప్పుడు రాజ్ ఠాక్రే..ఇప్పుడు ఏక్నాథ్ షిండే..అసలు శివసేనలో తిరుగుబాట్లు ఎందుకొస్తున్నాయ్..?
బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే తిరిగి వస్తానని షిండే అంటున్నారు.. దిగిపోవడానికైనా సిద్ధమే కానీ.. తగ్గేదే లేదు అంటున్న ఠాక్రే కుటుంబం. మహారాష్ట్ర రాజకీయాల్లో మరి ఇప్పుడేం జరగబోతోంది.. ఏక్నాథ్ షిండే అడుగులు ఎలా ఉండబోతున్నాయ్.. ఇకపై ఆయన ఏం చేయబ�
Eknath Shinde : ఎవరీ ఏక్నాథ్ షిండే..? రిక్షా, టెంపో డ్రైవర్ నుంచి..‘మహా’రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే స్థాయికి ఎలా చేరుకున్నారంటే..!
ఏక్నాథ్ షిండే.. ఈ ఒక్క పేరే ఇప్పుడు దేశవ్యాప్తంగా రీసౌండ్ ఇస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు షిండే చుక్కలు చూపిస్తున్నారు. 35మంది ఎమ్మెల్యేల తోడుగా డిమాండ్ల చిట్టా విప్పుతున్నారు. ఒక్కరోజు ముందు వరకు.. ప్రభుత్వంతో, థాక్రే కుటుంబంత�
MVA Crisis: కూటమి నుంచి శివసేన బయటకు రావాలి: ఏక్నాథ్ షిండే
గత రెండేళ్లలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ద్వారా శివ సైనికులు, పార్టీ బలహీన పడ్డాయి. ఇతర భాగస్వాములు మాత్రం లాభపడ్డారు. దీంతో శివ సైనికులు ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శివసేన అసహజమైన ఈ కూటమి నుంచి బయటకు రావాలి.
Maharashtra Political Crisis: షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు.. ఉద్ధవ్ సర్కార్ కుప్పకూలడం ఖాయమా?
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుగుబావుటా ఎగురవేసిన మంత్రి, శివసేన నేత ఏక్నాథ్ షిండే వెంట 40మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 40 మందిలో మొత్తం 33 మంది శివసేన ఎమ్మెల్యేలు కాగా, మరో ఏడుగురు స్�
Eknath Shinde: బీజేపీతో కలిస్తే.. శివసేన చీలదు: తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే
తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న ఏక్ నాథ్ షిండేతో శివసేన నేత మిలింద్ నవ్రేకర్ చర్చలు జరిపారు. మంగళవారం ఇరువురి మధ్య దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో ఏక్ నాథ్ దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్లో �
Uddhav Thackeray: కాశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర అండగా ఉంటుంది: సీఎం ఉద్ధవ్ ఠాక్రే
కశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి సహాయం చేయడానికి అన్నివిధాలా కృషి చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు.
Maharashtra : హనుమాన్ చాలీసా చదువుకోండి కానీ దాదాగిరి చేస్తే సహించేది లేదు : ఉద్ధవ్ వార్నింగ్
హనుమాన్ చాలీసా పఠించాలనుకుంటే పఠించండీ..అంతేకాదు దాని మాటున రాజకీయాలు చేసి దాదాగిరీ చేస్తే ఏమాత్రం సహించేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Navneet Kaur: ఒకప్పటి తెలుగు హీరోయిన్ నవనీత్ రానాకు వై కేటగిరి సెక్యురిటీ ఎందుకు? శివసేనతో ఆమెకున్న గొడవేంటి?
తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మి, జాబిలమ్మ, శత్రువు వంటి సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి పేరుతెచ్చుకున్న నవీన్ కౌర్ తెలుగు వారికి సుపచితురాలే. పెళ్లి తర్వాత పూర్తిగా ఆమె రాజకీయాలకు పరిమితం అయ్యారు....