Home » COAL MAFIA
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం(మే-9,2019) బంకురాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ చేసిన బొగ్గు మాఫియా ఆరోపణలపై మమత ఘాటుగా స్పందించారు. మమత