-
Home » Coal Mines Auction
Coal Mines Auction
బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించిన కిషన్ రెడ్డి.. భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి
June 21, 2024 / 01:58 PM IST
తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగింది. బొగ్గు ఉంటేనే భవిష్యత్తులో విద్యుత్. సింగరేణి సంస్థ బతకాలంటే కొత్తగా గనులు కేటాయించటం అవసరం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఏపీలో టీడీపీ గెలుపుపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
June 20, 2024 / 06:30 PM IST
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రం కుట్రలు ఇక్కడ సాగలేదు. కిషన్ రెడ్డి సింగరేణి అమ్మాలంటారు. సీఎం రేవంత్ వేలంలో పాల్గొనాలని అంటారు.