Home » Coal Mines Auction
తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగింది. బొగ్గు ఉంటేనే భవిష్యత్తులో విద్యుత్. సింగరేణి సంస్థ బతకాలంటే కొత్తగా గనులు కేటాయించటం అవసరం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కేంద్రం కుట్రలు ఇక్కడ సాగలేదు. కిషన్ రెడ్డి సింగరేణి అమ్మాలంటారు. సీఎం రేవంత్ వేలంలో పాల్గొనాలని అంటారు.