-
Home » coast eroded
coast eroded
Andhra Pradesh : ఏపీలో మాయమవుతోన్న సముద్ర తీర గ్రామాలు..విశాఖలో 30 ఏళ్లల్లో..మూడున్నర కిలోమీటర్లు అదృశ్యం..
February 11, 2023 / 11:15 AM IST
Sea Level Change In Andhra Pradesh : ఏపీలోని సముద్ర తీర ప్రాంతాలు మాయం అయిపోతున్నాయి. రోజురోజుకు సముద్ర తీరం వెంట ఉన్న గ్రామాలు కనుమరుగవుతున్నాయి. ఇళ్లకు ఇళ్లు మాయమవుతున్నాయి. సముద్రుడు మొత్తం కోస్టల్ ఏరియా రూపురేఖలను మార్చేస్తున్నాడు. గ్లోబల్ వార్మింగ్, తుఫాన�