Home » coastal people
అసాని తీవ్ర తుఫానుగా మారుతున్న తరుణంలో అధికారులందరూ అలెర్ట్ గా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.