Home » collapse incident
హైదరాబాద్ కూకట్ పల్లిలో భవన స్లాబ్ కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ విచారణ ప్రారంభించింది. జీ+2 కు మాత్రమే అనుమతి ఉందని బల్దియా అధికారులు చెబుతున్నారు.
గుజరాత్లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదం రాజ్కోట్ బీజేపీ ఎంపీ మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా ఇంట్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఎంపీ మోహన్భాయ్ కళ్యాణ్జీ కుందరియా కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందారు.