-
Home » collected
collected
Cricket Tickets Extra Charges : హైదరాబాద్ లో క్రికెట్ టికెట్స్ అమ్మకాల్లో గందరగోళం..అదనపు చార్జీలు వసూళ్లపై ఫ్యాన్స్ ఆగ్రహం
హైదరాబాద్ లో క్రికెట్ టికెట్స్ అమ్మకాలపై మరోసారి వివాదం రేగింది. వన్డే మ్యాచ్ క్రికెట్ టికెట్స్ విక్రయాల్లో గందరగోళం నెలకొంది. ఈ నెల 18న ఇండియా-న్యూజిలాండ్ వన్డే క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి ఆన్ లైన్ క్రికెట్ టికెట్ల అమ్మకాలు ఇవాళ్టితో ముగి
Drugs Case : విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక వివరాలు సేకరణ
ఆస్ట్రేలియా- సిడ్నీలోని రామన్ తంగేవికి అరుణాచలం డ్రగ్స్ పార్శిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై బర్మాబజార్లో ఇద్దరు వ్యక్తులు తనకు పార్శిల్ ఇచ్చినట్లు అరుణాచలం పోలీసులకు వివరించాడు.
Pushpa : పుష్ప సినిమాకు వరల్డ్ వైడ్గా భారీ కలెక్షన్స్..ఫస్ట్ డే రూ.70కోట్లు వసూల్
ఈ రేంజ్లో కలెక్షన్ల సునామీ సృష్టించడం తమ సంస్థకు గర్వకారణమన్నారు నిర్మాత ఎర్నేని నవీన్. తెలంగాణలో కూడా అదనపు షోకు పర్మిషన్ ఇవ్వడం తమకు కలిసొచ్చిందన్నారు నిర్మాతలు.
SBI : జీరో బ్యాలెన్స్ కింద ఎస్ బీఐ రూ. 300 కోట్లు వసూలు
జీరో బ్యాలెన్స్ కింద ఎస్ బీఐ తన కస్టమర్ల నుంచి రూ. 300 కోట్లను వసూలు చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్స్ పై భారీగా వడ్డింపులు చేస్తోంది.
ఢిల్లీ..56 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీస్..సర్వే నిర్ధారణ
Delhi Sero Survey : దేశ రాజధాని ఢిల్లీలో 56 శాతం మందికి కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నట్లు సర్వే వెల్లడిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం, NDMC ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ప్రాంతాలతో సహా..ప్రతి మున్సిపల్ వార్డు నుంచి 100 నమూనాలు సేకరించింది. జనవరి 15 నుంచి 23 మధ్య ఢిల్లీలో 28 వేల మంద�