-
Home » collided
collided
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొన్నాయి.
కర్నూలు బస్సు ప్రమాదం ప్రాంతంలో మరో యాక్సిడెంట్.. మూడు కార్లు.. ఒక కంటైనర్ ఢీ.. బీభత్స వాతావరణం
Accident బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు ఓ కంటైనర్ ట్రక్కు వెళ్తుంది. చిన్నటేకూరు - చెట్ల మల్లాపురం ప్రాంతంలోకి రాగానే ఆ ట్రక్కు ముందు వెళ్తున్న కార్లను
Digvijay Singh’s SUV collided Biker : కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఎస్యూవీ వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ ప్రయాణిస్తున్న ఎస్యూవీ మోటార్సైకిల్ను ఢీకొనడంతో 20 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు. గురువారం జిరాపూర్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.
Train Collided Bus : నైజీరియాలో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొన్న రైలు, ఆరుగురు మృతి
నైజీరియాలోని లాగోస్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తోన్న బస్సును ఇంటర్ సిటీ రైలు ఢీకొట్టింది.
Haryana Vehicles Collided : హర్యానాలో కమ్ముకున్న పొగమంచు.. ఒకదానికొకటి ఢీకొన్న 15 వాహనాలు
హర్యానాలోని యమునా నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో అంబాలా-యమునానగర్- సహరన్ పూర్ జాతీయ రహదారిపై 15 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Bird Collided With Plane : ఆకాశంలో విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. తర్వాత ఏమైందంటే..!
ఆకాస ఎయిర్లైన్స్ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని తిరిగి ముంబైకి మళ్లించారు. ముంబై ఎయిర్పోర్టు నుంచి బెంగళూరు బయలుదేరిన ఆకాస ఎయిర్లైన్స్కు చెందిన (QP-1103) విమానాన్ని ఆకాశంలో పక్షి ఢీకొట్టింది.
Bihar: స్తంభాన్ని ఢీకొట్టిన సీఎం ప్రయాణిస్తున్న పడవ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పాటు జలవనరుల శాఖ మంత్రి సంజయ్ ఝా, సీనియర్ అధికరులు అమృత్, ఆనంద్ కిషోర్ ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న పడవకు భద్రతగా కొంత మంది పోలీసులు చిన్న పడవల్లో వెంట వచ్చారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న స్టీమర్ గంగానద�
Road Accident : నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానకి కారణమని అనుమానిస్తున్నారు.
Road Accident : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి క్వాలీస్ వాహనం ఢీకొట్టింది. దీంతో క్వాలీస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
Accident : ఫ్లైవోవర్ పై డివైడర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
కర్నూలు జిల్లాలోని డోన్ లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు ఫ్లైవోవర్ పై డివైడర్ ను ఢీకొట్టింది. రెయిలింగ్ దాటి బస్సు ఆగింది. బస్సు ముందు భాగం కొంత గాలిలో తేలియాడింది.