Home » collision
ఇటీవలే ఘనంగా ప్రారంభమైన ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైలు మరోసారి నిలిచిపోయింది. ఇటీవలే గేదె ఢీకొనడం వల్ల ఆగిపోయిన ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ రైలు ఈ సారి సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది.
ఆఫ్రికా దేశంలో పశ్చిమాఫ్రికా ప్రాంతంలోని సియెర్రా లియోన్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రా సమీపంలోని ఎత్మౌద్ధౌలాలో... జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
Road accident in UP : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరదాబాద్లో బస్సు-ట్రక్కు ఢీకొట్టడంతో పది మంది మరణించారు. మొరదాబాద్-ఆగ్రా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చాలామంది వరకు గాయపడగా, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి త�
Six workers killed in road accident : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీఏ పల్లి మండలం అంగడిపేటలో కూలీలతో వెళ్తున్న ఆటోను కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందగా.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత�
Young man killed : ఇయర్ ఫోన్స్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ పట్టాలు దాటుతున్న ఆ యువకుడిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ అర్బన్ జిల్లాలోని చింతల్లో రైలు పట్టా
కరోనా కట్టడిలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ వలసకూలీల పాలిట శాపంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లు చేతిలో చిల్లిగవ్వలేక. తినడానికి సరైన తిండి లేక, పస్తులతో కడపు మాడ్చుకుని,సొంతూళ్లకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడిస వలసకార్మికులు
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం(మార్చి-22,2019) ఉదయం రాజధాని ఆక్రాకి 430కిలోమీటర్ల దూరంలోని బోనో తూర్పు ప్రాంతంలోని అంపొమా టౌన్ లోని కిన్ టాంపో టెకిమన్ రోడ్డుపై రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమ