colour-coded

    జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌లను ఇండియా మ్యాప్‌ నుంచి వేరు చేసిన WHO

    January 11, 2021 / 04:14 PM IST

    WHO’s colour-coded country map : ప్రపంచ ఆరోగ్య సంస్థ కశ్మీర్ విషయంలో పెద్ద తప్పును చేసింది. కరోనా మ్యాప్‌ను చూపించే క్రమంలో W.H.O జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌లను ఇండియా మ్యాప్‌ నుంచి వేరు చేసింది. ఇప్పటికే కరోనా విషయంలో అనేక దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున�

10TV Telugu News