Home » Combined Graduation Parade
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.
గత ఏప్రిల్ నెలలో సుఖాయ్ జెట్లో ప్రయనించాను. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్లో విహరించి పలు ప్రదేశాలను వీక్షించాను. ఆ సమయం నేను చాలా గొప్ప అనుభూతి పొందాను అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.