-
Home » Common Man
Common Man
Cooking Oil Price Hike: సామాన్యుడిపై మరో బాంబ్.. మళ్ళీ పెరగనున్న వంట నూనె ధరలు!
April 24, 2022 / 07:23 AM ISTఇప్పటికే నిత్యావసర వస్తువులు చాలా వరకు ధరలు పెరిగాయి. ఇక, పెట్రోల్, డీజిల్, గ్యాస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వంట గదిలో పప్పు దినుసుల నుండి నూనె ధరలు కూడా…
ఈ రేట్లతో బతుకంతా కంపుకంపు అయిపోయింది
March 31, 2022 / 01:51 PM ISTఈ రేట్లతో బతుకంతా కంపుకంపు అయిపోయింది
CM Jagan : ఏపీ సేవా పోర్టల్ ను ప్రారంభించిన సీఎం జగన్
January 27, 2022 / 12:29 PM ISTగ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో రెండేళ్లుగా అమలు చేసి చూపించామని సీఎం జగన్ తెలిపారు. దరఖాస్తులపై భౌతికంగా సంతకం చేయడం ద్వారా ఉద్యోగులకు బాధ్యత పెరుగుతుందన్నారు.
5సార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రి… అయినా సామాన్యుడిలా… హ్యాట్సాఫ్ సార్..
March 30, 2021 / 07:28 AM ISTకార్పొరేటర్ లేదా కౌన్సిలర్గా ఎన్నికైన వాళ్లు కూడా డాబు దర్పం ప్రదర్శిస్తున్న రోజులివి. ఇక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందితే చెప్పక్కర్లేదు. అదీ ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే చాలు.. తెగ బిల్డప్ ఇచ్చేస్తారు.…
మీరు కాల్మనీ యాప్ నుంచి లోన్ తీసుకుంటున్నారా? మీ బ్యాంక్ అకౌంట్ను లింక్ చేస్తున్నారా?
December 20, 2020 / 01:31 PM ISTBanks robbing the common man along with call money apps : మీరు కాల్మనీ యాప్ నుంచి లోన్ తీసుకుంటున్నారా? ఇందుకోసం మీ బ్యాంక్ అకౌంట్ను లింక్ చేస్తున్నారా? అయితే కచ్చితంగా…
సామాన్యుడి దీపావళి కేంద్రం చేతిలో… సుప్రీంకోర్టు
October 14, 2020 / 05:21 PM ISTCommon Man’s Diwali In Centre Hands సామాన్యుడి దీపావళి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మారటోరియం కాలంలో 8కేటగిరీలకు 2కోట్టరూపాయల వరకు ఉన్న లోన్ లపై వడ్డీ రద్దు విషయమై…
దేశంలో తీవ్రస్థాయికి కరోనా.. సామాన్యులను తాకింది.. SBI ఆందోళన
August 20, 2020 / 07:00 AM ISTభారతదేశంలో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కరోనా కేసుల ధోరణి పరిశీలిస్తే ప్రపంచంలో 75 శాతం రికవరీ రేటు కనిపిస్తుంది. భారతదేశంలో రికవరీ రేటు…
సామాన్యుడికి రూ.6.67 లక్షల కరెంట్ బిల్లు
July 28, 2020 / 08:52 PM ISTఓ సామాన్యుడికి కరెంట్ బిల్లు షాక్ ఇచ్చింది. నాలుగు నెలలకు గానూ వందలు కాదు, వేలు కాదు ఏకంగా 6 లక్షల 67 వేల కరెంట్ బిల్లు వచ్చింది. హైదరాబాద్ అంబర్ పేటలోని పటేల్…
ఆర్టీసీ సమ్మె ఆగదు..సమస్య తేలదు : సామాన్యుడి ప్రయాణ కష్టం
November 7, 2019 / 01:07 AM ISTఆర్టీసీ సమ్మె 34వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కొనసాగుతున్న సమ్మె అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యాపారాలు చేసుకొనే వారు, విద్యార్థులు, శివార్లలో ఉంటూ నగరంలోని కార్యాలయాల్లో ఉద్యోగాలు…
కబ్జాలపై గవర్నర్కు ట్వీట్ : బాధితుడికి అపాయింట్ మెంట్
October 21, 2019 / 02:50 AM ISTజూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీలో కబ్జాలపై ఓ కామన్ మెన్ చేసిన ట్వీట్కు గవర్నర్ స్పందించారు. అధికారులకు కంప్లయింట్ చేసినా ఎవరూ స్పందించడం లేదని..కనీసం మీరైనా స్పందించాలని ఆయన ట్వీట్…