Home » Commonwealth Games
కామన్వెల్త్ క్రీడల సమాఖ్య కీలక ప్రకటన చేసింది.
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనను కనబరుస్తూ వస్తున్నారు. ఒక్క పతకం నుంచి 101 పతకాలను గెలచుకొని భారత్ క్రీడాకారుల సత్తాను ప్రపంచానికి చాటారు.
బర్మింగ్హామ్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబర్చారు. 22 స్వర్ణ పతకాలు, 16 రజతం, 23 కాంస్య పతకాలతో మొత్తం 61 పతకాలు సాధించి పతకాల పట్టికలో నాల్గో స్థానంలో ఇండియాను నిలిపారు.
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు సత్తాచాటారు. బర్మింగ్ హోమ్ వేదికగా పతకాల పంట పండించారు. వెయిట్ లిఫ్టర్లు, రెజర్లు, బాక్సర్ల తరహాలోనే షట్టర్లు సైతం చక్కటి ప్రదర్శనను కనబర్చడంతో బర్మింగ్ హోమ్ క్రీడలన�
బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో 11వ రోజు భారత క్రీడాకారులు ఆడనున్నారు. వీరిలో పి.వి. సింధూ కూడా ఉంది. పీవీ సింధూ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సింధూకు గోల్డ్ మెడల్ వచ్చినట్లే.
బర్మింగ్ హోమ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. తాజాగా భారత పారా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవినాబెన్ పటేల్ (Bhavinaben Patel) ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించింది.
కామన్వెల్త్ క్రీడల్లో ఎనిమిదో రోజు సరికొత్త రికార్డు నమోదైంది. స్కాట్లాండ్ కు చెందిన 75ఏళ్ల జార్జ్ మిల్లర్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు.
బర్మింగ్హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్స్ సత్తాచాటుతున్నారు. ఈ పోటీల్లో భారత్ నుంచి మహిళా సైక్లిస్ట్ మీనాక్షి పాల్గొంది. పోటీ ప్రారంభమైన కొద్దిసేపటికే మీనాక్షి సైకిల్ పైనుంచి జారిపడింది.
కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టర్ జెరెమీ లాల్రిన్నుంగా సత్తాచాటాడు. పురుషుల 67 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఫైనల్ లో 19 ఏళ్ల కుర్రాడు రికార్డును నెలకొల్పి స్వర్ణ పతకాన్ని సాధించడం ద్వారా భారత్ ఖాతాలో రెండో స్వర్ణం వచ్చి చేరింది.
బర్మింగ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో వరుసగా రెండు పతకాలను భారత్ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు.