-
Home » compensation amount
compensation amount
Covid Victims: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు ఇవ్వలేం – కేంద్రం
June 20, 2021 / 04:00 PM IST
కొవిడ్ మృతుల కుటుంబాలకు నష్ట పరిహారంగా రూ.4లక్షలు ఇవ్వలేమని చెప్తుంది కేంద్రం. కొవిడ్-19 కారణంగా నష్టపోయిన వారికి కనీస సహాయం కింద ఎక్స్గ్రేషియా అమౌంట్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిల్ కు కేంద్రం ఇలా రెస్పాన్స్ ఇచ్చింది.