Home » compensation amount
కొవిడ్ మృతుల కుటుంబాలకు నష్ట పరిహారంగా రూ.4లక్షలు ఇవ్వలేమని చెప్తుంది కేంద్రం. కొవిడ్-19 కారణంగా నష్టపోయిన వారికి కనీస సహాయం కింద ఎక్స్గ్రేషియా అమౌంట్ ఇవ్వాలని కోరుతూ వేసిన పిల్ కు కేంద్రం ఇలా రెస్పాన్స్ ఇచ్చింది.