Home » Compensation of Rs 50000
ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగుల కుటుంబాలకూ కేంద్రం పరిహారం ఇవ్వనుంది. కరోనా పాజిటివ్ వచ్చిన 30రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబీకులు పరిహారం పొందడానికి అర్హులని తెలిపింది.