condemns news

    China–India: భారత్‌తో చైనా దళాల ఘర్షణ వార్తలు ఖండించిన ఇండియన్ ఆర్మీ!

    July 14, 2021 / 04:10 PM IST

    చైనా దళాలు మరోసారి భారత్‌ ఆర్మీతో ఘర్షణ పడుతున్నాయని వస్తున్న మీడియా నివేదికలను భారత సైన్యం ఖండించింది. తూర్పు లడఖ్‌లో చైనా దళాలు భారత్‌తో మళ్లీ ఘర్షణ పడ్డాయనే మీడియా కథనాలను భారత దళాలు బుధవారం (జూలై 14, 2021) ఖండించాయి. ఈ వార్తా కథనాన్ని 'ధృవీకర�

10TV Telugu News