-
Home » conductor died
conductor died
APSRTC Compensation : వరదలో మృతి చెందిన కండక్టర్ కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం
November 21, 2021 / 01:14 AM IST
రాజంపేట మండలంలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి ఏపీ ఆర్టీసీ రూ.50లక్షల పరిహారాన్ని ప్రకటించింది. ఈమేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.