Home » Congress crisis
కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి ముందు కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ అంతర్యుద్ధం మధ్య, ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ను సీఎంగా తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.
పంజాబ్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది. పార్టీలో నెలకొన్న సంక్షోభం ముదిరిపాకాన పడుతున్నట్లు కనిపిస్తోంది.
రాజస్థాన్లో మరోసారి రాజకీయ పోరాటం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తనకు 30మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాజస్థాన్కు చెందిన అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని పైలట్ ఇవాళ(13 జులై 2020) ఒక ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస�