Home » congress cwc meeting
"పాంచ్ న్యాయ్" పేరుతో 5 అంశాలతో ముసాయిదా మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని..
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 82 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 29 సీట్లు గెలుచుకుంది. ఈ 29 స్థానాల్లో ఒక్క కర్ణాటక నుంచే బీజేపీకి 25 సీట్లు వచ్చాయి.