కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ ఆ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రైహన్ వాద్రా కూడా పాల్గొన్నారు. వీళ్లంతా కలిసి భారత
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. అందులో 15 మంది కొత్తవారికి కేబినెట్ లో చోటు కల్పించారు. అందులో రాజేంద్ర గూడా కూడా ఉన్నారు.