Home » Congress Leaders Protest
ప్రధాని, అదానీ అనుబంధం దేశ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. దేశంలో వ్యాపారం చేయాలంటే లంచం ఇవ్వాలని అనే పరిస్థితిని తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు