Home » Congress leaders Rahul Gandhi
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. వయనాడ్ జిల్లా కలెక్టర్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండో దశ భారత్ జోడో యాత్ర 2024 ను జనవరి మొదటివారంలో ప్రారంభించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. లోక్సభ ఎన్నికలకు ముందు 2024 జనవరి మొదటి వారం తర్వాత ఎప్పుడైనా భారత్ జోడో యాత్ర రెండవ దశను ప్రారంభించాలని కాంగ్రె�
Center has written to the farmers’ associations : రైతు సంఘాల నేతలు (farmer unions) చర్చలకు రావాలని మరోసారి కోరింది కేంద్రం. చర్చలకు ఆహ్వానిస్తూ..కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ (Joint Secretary of Ministry of Agriculture, Vivek Agarwal) లేఖ రాశారు. రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు సిద్