Congress Letter Row

    రాహుల్ పై సీనియర్ల కుట్ర – శివసేన

    August 28, 2020 / 06:40 AM IST

    కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సందిగ్ధతపై శివసేన పార్టీ రెస్పాండ్ అయ్యింది. రాహుల్ గాంధీ నాయకత్వానికి చరమగీతం పాడేందుకే సీనియర్ నేతలు కుట్రపూరితంగా లేఖ రాశారని వెల్లడించింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదికయం ప్రకటించింది. �

10TV Telugu News