Home » congress mla seethakka
తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క(అనసూయ) రాజనీతి శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ట్వీట్ చేశారు. ‘‘నేను నక్సలైటుని అవుతానని నా బాల్యంలో ఎన్నడూ అనుకోలేదు. నేను నక్సలైటుగా ఉన్న సమయంలో న్యాయవాదిని అవుతానని కూడా �
రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క కన్ఫ్యూజ్ అయ్యారు. తాను వేయాలనుకున్న అభ్యర్థికి కాకుండా మరో అభ్యర్థికి బ్యాలెట్ పేపర్గా మార్క్ చేశారు. ఈ విషయాన్ని సీతక్క ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టిక�
ఎలిశెట్టిపల్లి వాగు వద్ద ఆమె ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా చెట్టును ఢీకొంది. ఆ వెంటనే వాగు ప్రవాహానికి ఆ పడవ ఒడ్డుకు కొట్టుకుపోయింది. పడవలో ఉన్న సీతక్క ఎట్టకేలకు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.
సీతక్క ఫైర్