Home » Congress MP Komatireddy Venkata Reddy
పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో పైచేయి సాధించారన్న టాక్ నడుస్తోంది. మరి కమిటీలో బలం పెంచుకున్న రేవంత్.. తన వర్గానికి అనుకున్న స్థాయిలో సీట్లు దక్కించుకుంటారా?
భూ నిర్వాసితలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి దీక్ష చేపట్టనున్నారు. బండ రావిరాల, చిన్నరావిరాల భూ నిర్వాసితుల కోసం దీక్ష చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.