Home » Congress Parliamentary Party
లోక్ సభ స్పీకర్ కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ రాసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అనర్హత వేటు అంశంలో జాప్యం సరికాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.