-
Home » Congress Parliamentary Party
Congress Parliamentary Party
Raghurama Krishnam Raju : లోక్ సభ స్పీకర్కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ
June 23, 2021 / 10:05 PM IST
లోక్ సభ స్పీకర్ కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ లేఖ రాసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వెంటనే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అనర్హత వేటు అంశంలో జాప్యం సరికాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.