Home » congress party govt
ఇందిరాగాంధీ చనిపోయే సమయంలో తెలంగాణ నుంచి ఎంపీగా ఉన్నారు. ఐటీడీఏ స్థాపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. పొడు భూములకు హక్కుపత్రాలు ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. జల్ జంగల్ జమీన్ పై హక్కులు ఆదివాసులకే ఉండాలని ఇందిరా అన్నారు