Home » Congress party Rahul gandhi
లోక్ సభ సభ్యత్వం రద్దు తర్వాత రాహుల్ గాంధీ తొలిసారి పార్లమెంట్ లో ప్రత్యక్షమయ్యారు. సీపీపీ కార్యాలయంలో లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా ప్రస్తుతం మోదీ మరో ప్రజలను మభ్యపెట్టేందుక�
కాంగ్రెస్ కు కులపిచ్చి..బీజేపీకి మతపిచ్చి రెండూ పిచ్చి పార్టీలే..మనకు కులపిచ్చోడు వద్దు..మతపిచ్చోడు వద్దు అంటూ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో జాతీయపార్టీలను ఏకిపారేశారు.