Congress party

    కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

    November 24, 2020 / 04:12 PM IST

    Congress GHMC election manifesto : కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అయింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ మేనిఫెస్టోను విడుదల చేశారు. వరద బాధితుల కుటుంబాలకు రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు రూ.5 లక్షల చొప�

    లేఖ పెట్టిన చిచ్చు : 30 ఏళ్లు విశాఖలో విమానాశ్రయాన్ని మూసేయండి

    November 20, 2020 / 11:40 PM IST

    Vijayasai Reddy’s Letter : భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన కూడా జరగలేదు. అప్పుడే ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. విశాఖ ఎయిర్ పోర్టులో పౌర విమానయాన కార్యకలాపాలు నిలిపివేయాలని కోరుతూ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాయడం అగ్గిరాజేస�

    నాడు ఘనం, నేడు దయనీయం.. ఖమ్మం జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితిలో కాంగ్రెస్

    September 30, 2020 / 04:16 PM IST

    congress pathetic condition in khammam district: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఓ వెలిగిన హస్తం పార్టీ.. ఆ తర్వాత క్రమంగా కనుమరుగైపోయే పరిస్థితికి చేరుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పది అసెబ్లీ నియోజకవర్గాల్లో మధిర, పాలేరు, ఇల్లెందు, �

    కాంగ్రెస్‌లో కొత్త మార్పు: లోక్ సభ, రాజ్యసభలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గించిన కాంగ్రెస్, యువనేతలకు బాధ్యతలు

    August 28, 2020 / 11:32 AM IST

    పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ..సీనియర్లు రాసిన లేఖపై సోనియా గాంధీ ఇంకా సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. వారికి చెక్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడం ప్రాధాన్యత సంతరించుకొంటోంది. లోక్ సభ, రాజ్యసభలో వారి ప్రాధాన్యతను తగ్గించి వే

    టీవీ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నేత మృతి

    August 13, 2020 / 09:13 AM IST

    ఓ టీవీలో జరిగిన చర్చలో పాల్గొని ఇంటికి వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి (53) కన్నుమూశారు. హాట్ హాట్ గా సాగిన చర్చ కారణంగా..ఆయన తీవ్ర వత్తిడికి లోనై చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. యశోద ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని �

    కాంగ్రెస్ సీనియర్లకు అలవాటుగా సొంత పార్టీపైనే సెటైర్లు

    July 28, 2020 / 05:14 PM IST

    తెలంగాణ కాంగ్రెస్‌లో కొందరు నాయకుల వ్యవహారశైలి కొరకరాని కొయ్యగా మారింది. సందర్భం ఏదైనా తాము అనుకున్నదే మాట్లాడాలి. సమయం ఎలా ఉన్న తాము చెప్పాల్సింది చెప్పి తీరాల్సిందే అనేలా తయారయ్యారు. వారి మాటలకు వేదికతో పని ఉండదు. పార్టీ మంచి-చెడులతో సంబ�

    ‘నిజాలు తెలుసుకోకుండా రేవంత్‌ను ఎలా సమర్ధిస్తారు’.. గులాంనబీ ఆజాద్‌పై కాంగ్రెస్ సీనియర్ల సీరియస్

    March 12, 2020 / 07:27 AM IST

    రేవంత్‌రెడ్డి ఎపిసోడ్‌ తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. విషయం తెలుసుకోకుండా రేవంత్‌రెడ్డిని సమర్ధిస్తూ ఎలా లేఖ రాస్తారంటూ ఆజాద్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

    సొంత పార్టీనే పట్టించుకోవడం మానేసిన మాజీ ఎంపీ

    February 5, 2020 / 02:10 PM IST

    ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉన్న సమయంలో మధు యాస్కీ గౌడ్‌ను రెండుసార్లు ఎంపీగా గెలిపించారు ప్రజలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తనకు సంబంధాలు ఉన్నాయని ఊదరగొట్టే ఆయన సడన్‌గా కనిప�

    జగన్‌తో రాహుల్‌ రాజధాని యుద్ధం!

    February 5, 2020 / 12:07 PM IST

    ఇష్యూ ఏదైనా.. కాంగ్రెస్‌ పార్టీ యువరాజులో మాత్రం సీరియస్‌నెస్‌ తక్కువే. అది స్టేట్‌కు సంబంధించినది అయినా.. దేశానికి సంబధించినది అయినా.. చాలా లేట్‌గా స్పదించడం ఆయనకు అలవాటే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయ�

    మాగంటి, పిన్నమనేని ఫ్యామిలీస్‌ రిటైర్మెంట్‌!

    December 27, 2019 / 02:13 PM IST

    మాజీ మంత్రులు మాగంటి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరావు ఇక రాజకీయాలు గుడ్‌బై చెప్పేస్తారని జనాలు అనుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిన్నమనేని, మాగంటి కుటుంబాల గురించి తెలియని వారెవరూ ఉండరు. స్వాతంత్ర్యానికి పూర్వం న

10TV Telugu News