Home » Congress party
Congress GHMC election manifesto : కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అయింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ మేనిఫెస్టోను విడుదల చేశారు. వరద బాధితుల కుటుంబాలకు రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు రూ.5 లక్షల చొప�
Vijayasai Reddy’s Letter : భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన కూడా జరగలేదు. అప్పుడే ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. విశాఖ ఎయిర్ పోర్టులో పౌర విమానయాన కార్యకలాపాలు నిలిపివేయాలని కోరుతూ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాయడం అగ్గిరాజేస�
congress pathetic condition in khammam district: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఓ వెలిగిన హస్తం పార్టీ.. ఆ తర్వాత క్రమంగా కనుమరుగైపోయే పరిస్థితికి చేరుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పది అసెబ్లీ నియోజకవర్గాల్లో మధిర, పాలేరు, ఇల్లెందు, �
పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ..సీనియర్లు రాసిన లేఖపై సోనియా గాంధీ ఇంకా సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. వారికి చెక్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడం ప్రాధాన్యత సంతరించుకొంటోంది. లోక్ సభ, రాజ్యసభలో వారి ప్రాధాన్యతను తగ్గించి వే
ఓ టీవీలో జరిగిన చర్చలో పాల్గొని ఇంటికి వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి (53) కన్నుమూశారు. హాట్ హాట్ గా సాగిన చర్చ కారణంగా..ఆయన తీవ్ర వత్తిడికి లోనై చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. యశోద ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని �
తెలంగాణ కాంగ్రెస్లో కొందరు నాయకుల వ్యవహారశైలి కొరకరాని కొయ్యగా మారింది. సందర్భం ఏదైనా తాము అనుకున్నదే మాట్లాడాలి. సమయం ఎలా ఉన్న తాము చెప్పాల్సింది చెప్పి తీరాల్సిందే అనేలా తయారయ్యారు. వారి మాటలకు వేదికతో పని ఉండదు. పార్టీ మంచి-చెడులతో సంబ�
రేవంత్రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. విషయం తెలుసుకోకుండా రేవంత్రెడ్డిని సమర్ధిస్తూ ఎలా లేఖ రాస్తారంటూ ఆజాద్పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.
ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉన్న సమయంలో మధు యాస్కీ గౌడ్ను రెండుసార్లు ఎంపీగా గెలిపించారు ప్రజలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తనకు సంబంధాలు ఉన్నాయని ఊదరగొట్టే ఆయన సడన్గా కనిప�
ఇష్యూ ఏదైనా.. కాంగ్రెస్ పార్టీ యువరాజులో మాత్రం సీరియస్నెస్ తక్కువే. అది స్టేట్కు సంబంధించినది అయినా.. దేశానికి సంబధించినది అయినా.. చాలా లేట్గా స్పదించడం ఆయనకు అలవాటే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయ�
మాజీ మంత్రులు మాగంటి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరావు ఇక రాజకీయాలు గుడ్బై చెప్పేస్తారని జనాలు అనుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిన్నమనేని, మాగంటి కుటుంబాల గురించి తెలియని వారెవరూ ఉండరు. స్వాతంత్ర్యానికి పూర్వం న