Home » Congress party
Revanth Reddy Question Hour Promo: తెలంగాణ పాలిటిక్స్లో ఫైర్ బ్రాండ్.. ఏ పార్టీలో ఉన్నా తనదైన దూకుడు.. కాంగ్రెస్ పార్టీకి కాబోయే సారథిగా ప్రచారం.. కాకపుట్టిస్తోన్న తెలంగాణ రాజకీయాల్లో.. రేవంత్ రెడ్డి ముందున్న సవాళ్లేంటి? సానుకూల అంశాలేంటి? ఈ రోజు (జనవరి 3, 2021) రాత్ర�
Congress MLA Komatireddy Rajagopalreddy Will join BJP : తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజల నిర్ణయం మేరకు త
రంగేళి ఫేమ్ ఊర్మిళ మతోండ్కర్ శివసేన పార్టీలో చేరారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో అధికారికంగా ఆమె శివసేనలో చేరారు. శాసనమండలికి గవర్నర్ నామినేట్ చేసిన 12 మంది సభ్యుల లిస్ట్లో ఊర్మిలా మాటోండ్కర్ పేరు ఇప్పటికే ప్రతిపాదించబడి
Congress GHMC election manifesto : కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అయింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ మేనిఫెస్టోను విడుదల చేశారు. వరద బాధితుల కుటుంబాలకు రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు రూ.5 లక్షల చొప�
Vijayasai Reddy’s Letter : భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన కూడా జరగలేదు. అప్పుడే ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జోరందుకుంది. విశాఖ ఎయిర్ పోర్టులో పౌర విమానయాన కార్యకలాపాలు నిలిపివేయాలని కోరుతూ విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖ రాయడం అగ్గిరాజేస�
congress pathetic condition in khammam district: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఓ వెలిగిన హస్తం పార్టీ.. ఆ తర్వాత క్రమంగా కనుమరుగైపోయే పరిస్థితికి చేరుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పది అసెబ్లీ నియోజకవర్గాల్లో మధిర, పాలేరు, ఇల్లెందు, �
పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ..సీనియర్లు రాసిన లేఖపై సోనియా గాంధీ ఇంకా సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. వారికి చెక్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడం ప్రాధాన్యత సంతరించుకొంటోంది. లోక్ సభ, రాజ్యసభలో వారి ప్రాధాన్యతను తగ్గించి వే
ఓ టీవీలో జరిగిన చర్చలో పాల్గొని ఇంటికి వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి (53) కన్నుమూశారు. హాట్ హాట్ గా సాగిన చర్చ కారణంగా..ఆయన తీవ్ర వత్తిడికి లోనై చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. యశోద ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించారని �
తెలంగాణ కాంగ్రెస్లో కొందరు నాయకుల వ్యవహారశైలి కొరకరాని కొయ్యగా మారింది. సందర్భం ఏదైనా తాము అనుకున్నదే మాట్లాడాలి. సమయం ఎలా ఉన్న తాము చెప్పాల్సింది చెప్పి తీరాల్సిందే అనేలా తయారయ్యారు. వారి మాటలకు వేదికతో పని ఉండదు. పార్టీ మంచి-చెడులతో సంబ�
రేవంత్రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. విషయం తెలుసుకోకుండా రేవంత్రెడ్డిని సమర్ధిస్తూ ఎలా లేఖ రాస్తారంటూ ఆజాద్పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.