Home » Congress party
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయకేతనం ఎగురవేసిన భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రావట్లేదు. మొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో.. ఘన విజయాలు ఖాయం అనుకున్నా కూడా బొక్కా బోర్లా పడింది బీజేపీ. ఇప్పుడు జార�
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు కాంగ్రెస్, శివసేన పార్టీలు మాస్టర్ ప్లాన్ కు రెడీ అయ్యాయి. మహారాష్ట్రలో శివసేనకు మద్దతు ఇచ్చేం�
ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ను సస్పెండ్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. 2019, శనివారం మే 11వ తేదీన ఇందిరా పార్కు దగ్గర ఇంటర్ బోర్డు అవకతవకలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో మాజీ ఎంపీ వీహెచ్ – నగేశ్ మధ్య సీటు విష�
తెలంగాణలో కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకోవాలని టిపిసిసి ఉంటే...నేతలు రాజీనామా లేఖలు సంధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 132 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. అలాగే 22మంది అభ్యర్ధులను పార్లమెంట్కు ఎంపిక చేసింది. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కళ్యాణ దుర్గం నుంచి బరిలో నిలవగా.. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా టికెట�
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లటం కన్ఫామ్ అయినట్లు వార్తలు వచ్చాయి. అసదుద్దీన్ ఓవైసీ, కేటీఆర్ తో స్వయంగా చర్చలు జరిపారు ఆమె. ఒకటి, రెండు రోజుల్లో అధికార టీఆర్ఎ
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నిలువడం అనుమానంగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు.
తిరుపతి : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం తిరుపతిలో జరిగే ‘ప్రత్యేక హోదా భరోసా యాత్ర’లో పాల్గోంటారు. ఢిల్లీ నుంచి ఉదయం 10.50కి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 11.20కి అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్ళ�