Congress party

    సొంత పార్టీనే పట్టించుకోవడం మానేసిన మాజీ ఎంపీ

    February 5, 2020 / 02:10 PM IST

    ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉన్న సమయంలో మధు యాస్కీ గౌడ్‌ను రెండుసార్లు ఎంపీగా గెలిపించారు ప్రజలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తనకు సంబంధాలు ఉన్నాయని ఊదరగొట్టే ఆయన సడన్‌గా కనిప�

    జగన్‌తో రాహుల్‌ రాజధాని యుద్ధం!

    February 5, 2020 / 12:07 PM IST

    ఇష్యూ ఏదైనా.. కాంగ్రెస్‌ పార్టీ యువరాజులో మాత్రం సీరియస్‌నెస్‌ తక్కువే. అది స్టేట్‌కు సంబంధించినది అయినా.. దేశానికి సంబధించినది అయినా.. చాలా లేట్‌గా స్పదించడం ఆయనకు అలవాటే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయ�

    మాగంటి, పిన్నమనేని ఫ్యామిలీస్‌ రిటైర్మెంట్‌!

    December 27, 2019 / 02:13 PM IST

    మాజీ మంత్రులు మాగంటి వెంకటేశ్వరరావు, పిన్నమనేని వెంకటేశ్వరావు ఇక రాజకీయాలు గుడ్‌బై చెప్పేస్తారని జనాలు అనుకుంటున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిన్నమనేని, మాగంటి కుటుంబాల గురించి తెలియని వారెవరూ ఉండరు. స్వాతంత్ర్యానికి పూర్వం న

    కొత్తగా లక్షణుడి పాత్రలో కాంగ్రెస్: అధికారం కోసం సర్ధుబాటు

    December 24, 2019 / 06:09 AM IST

    సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయకేతనం ఎగురవేసిన భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రావట్లేదు. మొన్నటి మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో.. ఘన విజయాలు ఖాయం అనుకున్నా కూడా బొక్కా బోర్లా పడింది బీజేపీ. ఇప్పుడు జార�

    శివసేనతో కాంగ్రెస్ సై : మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ 

    November 20, 2019 / 11:42 AM IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేసేందుకు కాంగ్రెస్, శివసేన పార్టీలు మాస్టర్ ప్లాన్ కు రెడీ అయ్యాయి. మహారాష్ట్రలో శివసేనకు మద్దతు ఇచ్చేం�

    న్యాయ పోరాటం చేస్తా : కాంగ్రెస్ నుంచి నగేశ్ సస్పెండ్

    May 13, 2019 / 10:47 AM IST

    ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్‌ను సస్పెండ్ చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. 2019, శనివారం మే 11వ తేదీన ఇందిరా పార్కు దగ్గర ఇంటర్ బోర్డు అవకతవకలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో మాజీ ఎంపీ వీహెచ్ – నగేశ్‌ మధ్య సీటు విష�

    కాంగ్రెస్‌కు చిత్తరంజన్ దాస్ గుడ్ బై

    March 22, 2019 / 10:37 AM IST

    తెలంగాణలో కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లోనైనా పరువు కాపాడుకోవాలని టిపిసిసి ఉంటే...నేతలు రాజీనామా లేఖలు సంధిస్తున్నారు.

    ఏపీ కాంగ్రెస్ అభ్యర్ధులు వీళ్లే.. ద్వితియ శ్రేణి నాయకులకు సీట్లు

    March 19, 2019 / 03:11 AM IST

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 132 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. అలాగే 22మంది అభ్యర్ధులను పార్లమెంట్‌కు ఎంపిక చేసింది. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కళ్యాణ దుర్గం నుంచి బరిలో నిలవగా.. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా టికెట�

    సబితా ఇంద్రారెడ్డి యూటర్న్ : రాహుల్ బుజ్జగింపులు

    March 12, 2019 / 04:55 AM IST

    తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లటం కన్ఫామ్ అయినట్లు వార్తలు వచ్చాయి. అసదుద్దీన్ ఓవైసీ, కేటీఆర్ తో స్వయంగా చర్చలు జరిపారు ఆమె. ఒకటి, రెండు రోజుల్లో అధికార టీఆర్ఎ

    కాంగ్రెస్ పార్టీకి రేవంత్ హ్యాండ్

    March 12, 2019 / 03:45 AM IST

10TV Telugu News