137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇది ఆరోసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతోంది. 1939,1950,1977,1997, 2000లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. సుమారు 9,3000 మంది నాయకులు, కార్యకర్తలు (పీసీసీ డెలిగేట్స్) ఓటింగ్ ప్రక్రియలో పాల్గోనున్నారు. కాంగ్రెసేతర అధ్యక్షుడు ఎన్నికకానుండటం గ�
అధ్యక్ష ఎన్నికల గెలుపోటములపై శశి థరూర్ స్పందించారు. శనివారం అస్సాంలోని గువహాటిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఖర్గే సాబ్ గెలిచినా, నేను గెలిచినా చివరికి అది పార్టీ గెలుపే’’ అని అన్నారు. వాస్తవానికి తన గెలుపుపై ముందున్నంత నమ్మకంతో
మేము శత్రువులం కాదు, ఇది యుద్ధమూ కాదు. మా భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక ఇది. ఖర్గేను ఎన్నుకోవడం జరిగే ప్రయోజనం పెద్దగా ఉండదు. కాంగ్రెస్ పార్టీలోని మొదటి వరుసలో ఉండే ముగ్గురు నేతల్లో ఆయన ఒకరు. ఇప్పటి వరకు ఉన్న విధానాల్నే ఆయన కొనసాగిస్తారు. కా
పార్టీ అధ్యక్షుల ఎన్నికల్లో కూడా చాలా సందర్భాల్లో ఉత్తరాది నేతలే పోటీకి సై అంటుంటారు. దక్షిణాది నేతలు పోటీలో ఉన్నప్పటికీ వారికి ఒక్కోసారి ఉత్తరాది నేతలకు లభించిన ఆదరణ లభించదు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పైన చెప్పుకున్న విషయాలు కొట్�
కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికలపై కాంగ్రెస్ నేతే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. చాలా ఏళ్లుగా పార్టీని గాంధీ కుటుంబమే అధికారికంగా నడిపిస్తోంది. థరూర్ చేసిన వ్యాఖ్యలు గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించేనని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు గాంధీ �
బీజేపీ దీనిపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. బీజేపీ నేత అమిత్ మాలవీయ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ''శశిథరూర్కు ఇది మొదటి సారి కాదు. ఆయన రిపీట్ అఫెండర్. ఆయన ఇండియాను ముక్కలు చేయాలని కోరుకుంటారు. ఇప్పుడే కాదు, చాలాసార్లు ఆయన తన మనోగతాన్ని వె�
గాంధీ కుటుంబానికి ఆయన విశ్వనీయతను గుర్తించి ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది గాంధీ కుటుంబం. నిజానికి ఈ పదవికి ఎన్నిక పెట్టినప్పటికీ గాంధీ కుటుంబం చేత బలపర్చిన గెహ్లాట్ గెలుపు సునాయమేననే విషయం వేరే చెప్పనక్కర్లేద�
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే పోటీ గారుగా శశి థరూర్ ఉన్నారు. ఇక నాలుగైదు రోజుల క్రితం తాను కూడా పోటీకి సిద్ధమని ప్రకటించిన దిగ్విజయ్.. మధ్యలో ఒకసారి పోటీ చేయనని, మళ్లీ గురువారం ఎట్టకేలకు పోటీ చేస్తున్నట్లు స్పష్టం
రాజస్తాన్ ముఖ్యమంత్రిని కూడా మారుస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో రాజస్తాన్ సీఎంగా గెహ్లాట్నే కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ‘‘అది నేను నిర్ణయించలేను. కాంగ్రె�
భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీని.. తాజాగా థరూర్ కలుసుకున్నారు. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరుతున్నారు. వాస్తవానికి గెహ