Home » congress presidential polls
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే 7,897 ఓట్లతో ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్కి తొలిసారి గాంధీ కుటుంబేతర నాయకుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో శశి థరూర్ కు 1,072 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో
‘‘కాంగ్రెస్ అధ్యక్షుడిగా నా పేరును సోనియా గాంధీ సూచించారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇప్పటికే సోనియా గాంధీ ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయబోరని, అలాగే, ఎవరికీ తాము మద్దతు
కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్.. శనివారం అక్కడి నుంచే మీడియాతో మాట్లాడుతూ ''ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఈ దశలో నా అభిప్రాయం చెప్పడం సరికాదు. పోటీలో ఉన్న ఇద్దరూ మంచి ప్రతిభావంతులు. గాంధీ కుటుంబ అనుయాయులు అని మాట్లాడటం మాత్రం సరికాదు'' అని అన్�