Home » congress victory
తెలంగాణ లో త్వరలో కాంగ్రెస్ నేతలు కొట్టుకోవడం చూస్తారు అంటూ సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ. తెలంగాణలో కొద్దీ రోజుల్లోనే కాంగ్రెస్ పై వ్యతిరేకత మొదలవుతుందన్నారు.
కేసీఆర్కు చంద్రబాబు రిటర్స్ గిఫ్ట్ ఇచ్చారంటూ తెగ ఆనందపడుతున్నారు..అదెలాగో చెబుతారా..? అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.
కర్ణాటక ప్రశాంతంగా, సంతోషంగా ఉందని అల్లర్లు ఎక్కడని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. 2024 లోక్సభ ఎన్నికలకు విపక్షాల సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం చూపవన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంట్ సీట్లను బీజేపీ గెలుచుకుందని తెలిపారు.