Home » Congress vs BJP on hijab row
ఉడుపి జిల్లాలో విద్యార్థులు కాషాయ కండువాలు కప్పుకొని జై శ్రీరాం అని నినాదాలు చేయడంతో పరిస్థితి దిగజారకుండా కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.