Home » Congress
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజగోపాల్ రెడ్డితోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అంతకుముందు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్తో నిషా బంగ్రే బుధవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆమ్లా నుంచి తనకు టికెట్ విషయంలో నిషా కమల్నాథ్తో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరికకు ముహూర్తం ఫిక్స్
తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనకు తెలియదని ఆ విషయం గురించి నాతో మాట్లాడలేదని అన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డే కాదు చాలామంది కాంగ్రెస్ లో చేరుతున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమను ఆదరిస్తున్న నల్లగొండ �
ఇతర పార్టీలు తెలంగాణ ప్రజల ఆవేదన పట్టించుకోవని చెప్పారు. అధికారం కోసం అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
మేడిగడ్డ ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని, అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న..
ఆ ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయంపై రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీకి 100, కాంగ్రెస్కి 40 స్థానాల్లో అభ్యర్థులు లేరని కేటీఆర్ ఆరోపించారు.
మరోసారి అభ్యర్థులపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. వామపక్షాల స్థానాలపైన కాంగ్రెస్ పార్టీ నేతల్లో స్పష్టత రాలేదు.