Home » Congress
కమ్మ నేతలంతా సీఎం రేవంత్ను కలవడంతో..బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఆ వెంటనే ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకుంటే..ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిని తప్పించే అవకాశం లేకపోలేదట.
"రేవంత్ రెడ్డి ఇప్పటికైనా భాషను మార్చుకోవాలి. ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్కు సిద్ధం కావాలి" అని తలసాని అన్నారు.
గతంలో ఉమ్మడి ఏపీలో దివంగత హరికృష్ణకు ఇలాగే మంత్రి పదవి ఇవ్వగా ఆరు నెలల్లోపు చట్టసభకు ఎంపిక కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డి లేవనెత్తుతున్న అంశాలకు తెలంగాణ ముఖ్యనేతల దగ్గర సమాధానం లేదంటున్నారు.
దాదాపు పదిహేనేళ్ల రాజకీయ ప్రయాణంలో సింగిల్గా..సో లైఫే సో బెటర్ అన్నట్లుగా ఫ్యాన్ పార్టీ ఒంటరి పోరు చేస్తూ వస్తోంది.
కేసీఆర్ తీసుకొచ్చిన బస్తీ దవాఖానాలు, షాదీ ముబారక్, మైనార్టీ గురుకుల పాఠశాలలు వంటి కీలక పథకాలను గుర్తూ చేస్తూ ముస్లిం ఓటర్లను అట్రాక్ట్ చేస్తోంది గులాబీ దళం.
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా ఎత్తేస్తారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే.. జరుగుతుందని మేం ముందే చెప్పాం.
కాంగ్రెస్ తరపున ప్రచారంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నట్లుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు.