Home » Congress
"ప్రతిపక్ష నేతలు సభలో మాట్లాడకపోతే అంతిమంగా ప్రజలకే అన్యాయం జరుగుతుంది" అని అన్నారు.
"ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖర్ రావు గుర్తించారు. అందుకే బయటికి వచ్చి మళ్లీ జల వివాదం రేపుతున్నారు" అని అన్నారు.
అవివా బేగ్తో రాయ్హాన్ వాద్రాకు దాదాపు ఏడేళ్లుగా పరిచయం ఉంది.
"ఇదే సంస్కారం బయట మాటల్లో ఉంటే బాగుంటుంది" అని అన్నారు.
నీళ్ల గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారు. ఆరు గ్యారెంటీల గురించి అడిగితే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.
"రాజ్యాంగంపై విశ్వాసంతో ప్రజాస్వామ్య రక్షణకు కట్టుబడుతున్నాం. ప్రతి గ్రామంలో మా గళం వినిపిస్తాం" అని ఖర్గే అన్నారు.
తిట్లు.. బూతులతో డైవర్షన్ డ్రామాలు, తమాషాలు ప్రతీసారి నడవవ్! జనం అన్నీ గమనిస్తున్నారు.
రోడ్ల మీద తిరిగే వాళ్ళకు బెంజ్ కార్లు వచ్చాయి. ఎర్రవల్లిలో ఒకాయనకు వెయ్యి ఎకరాల భూమి వచ్చింది.
బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చరిత్ర ఖతమే. మీ పార్టీకి, మీకు భవిష్యత్తు లేదు.
రేవంత్ పేరును ప్రస్తావించకుండానే ఓ రేంజ్లో విమర్శలు, ఆరోపణలు చేయడం మరోసారి సమ్థింగ్ స్పెషల్గా మారింది.