Home » Congress
తెలంగాణలో కాంగ్రెస్కు పునర్వైభవం వస్తుందని జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్లో భారీగా చేరికలపై..
పార్టీలో చేరే నేతలతోను..తెలంగాణ కాంగ్రెస్ నేతలతోను ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం కళకళలాడిపోతోంది. కర్ణాటక ఎన్నికల గెలుపు తరువాత హస్తం పార్టీలో జోష్ కొనసాగుతోంది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా నేతలంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. భారీగా పా�
ఏఐసీసీ కార్యాలయం వద్దే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి ఉన్నారు.
ఈ మధ్యకాలంలో అబ్బాయిలకు పెళ్లి కాకపోవడం పెద్ద సమస్యగా మారింది. అందం, ఆస్తి పాస్తులు, మంచి ఉద్యోగం ఉన్నా అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్న ఓ యువకుడు అధికారులకు లేఖ రాసాడు. తనలా పెళ్లి కాని యువకుల కోసం 'కన్య భాగ్య పథకం
ఇటీవలే బండ్ల గణేష్ మల్లికార్జున ఖర్గే, డీకె శివకుమార్, రేవంత్ రెడ్డిని కలిసినట్లు సమాచారం. కాంగ్రెస్ లో మళ్లీ కీలకంగా మారబోతున్నట్టు తెలుస్తుంది.
దాన్ని ఎందుకు తెరవడం లేదని అడిగారు. అక్కడ పనులు జరుగుతున్నాయని సిబ్బంది చెప్పారు. వాస్తు దోషం కారణంగానే..
పార్టీ మార్పుపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్
సమావేశం అనంతరం విపక్ష పార్టీలన్నీ కలిసి నిర్వహించిన జాయింట్ మీడియా సమావేశానికి ఆప్ డుమ్మా కొట్టింది. ఇక పాట్నా సమావేశం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే ఆప్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తైనా చాలా క్లిష్టంగా ఉంటుందంటూ పేర్కొన్నారు
విపక్షాల సమావేశాన్ని ఆయన డ్రామాగా అభివర్ణించారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయునన్న విషయం విపక్షాలకు కూడా తెలుసని అయితే తమ అసమర్థతను ప్రజల ముందు చూపించుకోలేక చేస్తున్న హడావిడే ఇదని ఆయన ఎద్దేవా చేశారు
వాస్తవానికి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అంతటి ప్రాధాన్యత లేకుండా, మొత్తంగా స్థానిక పార్టీల ఒప్పందంతోనే ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కారణం, కూటమి ప్రయత్నాల్లో ఉన్న