Home » Congress
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సాకే శైలజానాధ్ నియమితులయ్యారు. 2019 లో జరిగినసార్వత్రిక ఎన్నికల తర్వాత అధ్యక్ష పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేశారు అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉన్నారు. గత కొన
రాష్టం విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్కు స్థానం లేకుండా పోయింది. విభజన పాపం అంతా కాంగ్రెస్దే అనే భావన ఇప్పటికీ ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు ఎన్నికలను ఎదుర్కొంది. కానీ ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేని అసాధారణ ప�
మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనంపై యువతకు చెప్పగలిగే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా అని రాహుల్ సవాల్ విసిరారు. విద్యార్థుల ముందుకు వచ్చి నిలబడే దమ్ము మోడీకి లేదని రాహుల్ విమర్శించారు.ప్రధాని మ
మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేస్తారంటూ మాజీ కాంగ్రెస్ ఎంపీ యశ్వంత్ రావ్ గఢఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్,ఎన్సీపీలను ఈ సందర్భంగా యశ్వంత్ హెచ్చరించారు. ఇటీవల జరిగిన మంత్రిపదవుల కేటాయింపై కాంగ్రెస్,ఎన్సీపీలు బహిరంగం�
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)పై భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. ఆర్మీ చీఫ్ మాటలు తగ్గించి ఎక్కువ పని చేయాలని కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి అన్నారు. శనివారం ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుం�
దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది. ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం 'మహా మందగమనం' పరిస్థితులు ఉన్నాయి. ఇదీ... మాజీ ఆర్థిక
తన సన్నిహిత పెట్టుబడిదారీ మిత్రులతోనే బడ్జెట్ పై ప్రధాని మోడీ సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులు, విద్యార్థులు, మహిళలతో కాకుండా కేవలం కేవలం క్రోనీ క్యాపటలిస్టులు, బడా పారిశ్రామిక వేత్తలతోన
జేఎన్యూలో ఇటీవల చోటుచేసుకున్న హింసాకాండ, ఆ తర్వాత పలువురుప్రముఖులు యూనివర్విటీకి వెళ్లి విద్యార్థులను పరామర్శించడం వంటి విషయాలపై జేఎన్ యూ వైస్ ఛాన్సలర్ ఎమ్ జగదీష్ కుమార్ స్పందించారు. బాలీవుడ్ నటి దీపికా పడకొనే, డీఎంకే నేత కణిమొళి జేఎన్�
లేడీ సూపర్స్టార్ విజయశాంతి రాజకీయాలకు దూరమయ్యేలా కనిపిస్తోంది. సినిమాల్లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమె.. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి తనదైన పంథాలో గుర్తింపు తెచ్చుకున్నారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్లో పని చేయడమే కాదు.. సొంతంగా తల్ల
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వలేదని..ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించారు.