-
Home » Considering issues
Considering issues
Ex-gratia for Covid Deaths: కరోనాతో చనిపోతే నాలుగు లక్షలు..? సుప్రీంకోర్టులో విచారణ!
June 12, 2021 / 06:45 AM IST
కరోనా కారణంగా చనిపోతే బాధితుడి కుటుంబానికి రూ .4 లక్షల పరిహారం ఇవ్వడం, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి తన సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం సుప్రీంకోర్ట