Home » contaminated water
Chocolates : ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్య నడుపుతున్న చాక్లెట్ల తయారీ పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు మెరుపు దాడి చేశారు.
Chocolates : కలుషిత నీటితో చాక్లెట్ల తయారీ
ఒక ఊరిలో కలుషిత నీళ్లు తాగిన పన్నెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అదే గ్రామానికి చెందిన మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ప్రస్తుతం అధికారులు చికిత్స అందిస్తున్నారు.
Child died : కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు ఓ చిన్నారి ప్రాణం తీసింది. కుటుంబం మొత్తాన్ని ఆస్పత్రి పాల్జేసింది. మర్లకుంట తండాకు చెందిన రమావత్ కుటుంబ సభ్యులు వ్యవసాయ భూమి వద్ద నీళ్లు తాగారు. అవి కలుషిత నీళ్లు కావడంతో కుటుంబ సభ
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఎమ్ఎమ్ పహాడీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
డబ్బు ఆశతో కొందరు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అపరిశుభ్రమైన వాతావారణంలో గలీజ్ పనులు చేస్తున్నారు. ప్రజలను