Home » CONTENT
హిందుస్థాన్ సమాచార్నను 1948లో శివరామ్ శంకర్ ఆప్టే అలియాస్ దాదాసాహెబ్ ఆప్టే స్థాపించారు. గుజరాత్లోని బరోడాలో జన్మించిన జర్నలిస్టు ఆప్టే, ఆర్ఎస్ఎస్తో జీవితా చరమాంకం వరకు అనుబంధం కలిగి ఉన్నారు. 1964లో విశ్వహిందూ పరిషత్ వ్యవస్థాపక ప్రధాన కార్య
గత సంవత్సరం మే 26 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం తన ప్లాట్ఫామ్పై ఉన్న అభ్యంతరకర కంటెంట్ తొలగించాలని కేంద్రం ట్విట్టర్ను ఆదేశించింది. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఉన్న కొంతమంది జర్నలిస్టులు, రాజకీయ నేతలు, అంతర్జాతీయ సంస్థల
వాతావరణ మార్పుపై తప్పుడు సమాచారం అందించే ప్రకటనలను అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది గూగుల్ సంస్థ.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు భారత్ లో వరుస షాక్ లు తగులుతున్నాయి.
ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ వంటి ఇంటర్నెట్ మీడియా, సోషల్ మీడియాలో వస్తోన్న కంటెంట్ను నియంత్రించడానికి సన్నాహాలు పూర్తి చేసింది కేంద్రం. సంబంధిత చట్టాన్ని సవరించడం ద్వారా వినియోగదారుల హక్కులను బలోపేతం చేయబోతుంది ప్రభుత్వం. అభ్యంతరకరమ
కేవలం ముందస్తు ధ్రువీకరణ కంటెంట్ ను మాత్రమే నమో టీవీలో ప్రసారం చేయడం జరుగుతుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ కు బీజేపీ హామీ ఇచ్చింది.