Home » Coromandel Express
ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ బుధవారం నుంచి మళ్లీ పట్టాలెక్కింది.ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత కోరమండల్ ఎక్స్ప్రెస్ బుధవారం నుంచి పునఃప్రారంభం అయింది....
రైల్వే సిబ్బంది పనేనా? లేక బయటివారి పనా?
యశ్వంత్ పూర్ హౌరా రైలులో 41మంది ప్రయాణికులు విజయవాడ నుంచి బయలుదేరారు. ప్రమాదం నుంచి 21 మంది క్షేమంగా బయటపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు ఆఖరి నిమిషంలో టిక్కెట్లు క్యాన్సల్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
గతంలోనూ కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు పలుసార్లు ప్రమాదంకు గురైంది. ఈ ప్రమాదాల్లో పలుసార్లు ప్రాణనష్టం జరగగా.. కొన్నిసార్లు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
తాజాగా ఒడిశా ప్రమాదంపై స్పందిస్తూ ఓ వీడియో చేసి ఆ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ ప్రమాదంపై సోనూసూద్ సంచలన ట్వీట్ చేశాడు.
అరగంట తర్వాత తనను కొందరు బయటకు తీశారని చెప్పారు.
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మోదీ బాలాసోర్, కటక్ లోని ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Odisha Train Accident : కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించిన తెలుగు ప్రయాణికులపై క్లారిటీ వచ్చింది. మొత్తం 178 మంది ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ లో దిగాల్సి ఉంది.
రైలు ప్రమాదంపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.