-
Home » Coromandel Express
Coromandel Express
Coromandel Express: ఘోర ప్రమాదం తర్వాత నేటి నుంచి కోరమండల్ ఎక్స్ప్రెస్ పునఃప్రారంభం
June 7, 2023 / 10:44 AM ISTఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ బుధవారం నుంచి మళ్లీ పట్టాలెక్కింది.ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత కోరమండల్ ఎక్స్ప్రెస్ బుధవారం నుంచి పునఃప్రారంభం అయింది....
CBI Investigation : రైల్వే సిబ్బంది పనేనా? లేక బయటివారి పనా?
June 5, 2023 / 12:15 PM ISTరైల్వే సిబ్బంది పనేనా? లేక బయటివారి పనా?
Odisha Train Accident : కోరమాండల్, యశ్వంత్పూర్ హౌరా రైళ్లలో లభ్యంకాని 141 మంది ఏపీ ప్రయాణీకుల ఆచూకీ
June 4, 2023 / 10:58 AM ISTయశ్వంత్ పూర్ హౌరా రైలులో 41మంది ప్రయాణికులు విజయవాడ నుంచి బయలుదేరారు. ప్రమాదం నుంచి 21 మంది క్షేమంగా బయటపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు ఆఖరి నిమిషంలో టిక్కెట్లు క్యాన్సల్ చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
Odisha Train Accident : గతంలోనూ పలుసార్లు పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్ప్రెస్.. ఆ సమయంలో ఎంత మంది మరణించారంటే?
June 4, 2023 / 07:15 AM ISTగతంలోనూ కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు పలుసార్లు ప్రమాదంకు గురైంది. ఈ ప్రమాదాల్లో పలుసార్లు ప్రాణనష్టం జరగగా.. కొన్నిసార్లు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
Sonu Sood : వారికి ఇచ్చే నష్టపరిహారం అయిపోయిన తర్వాత? ఒడిశా ప్రమాదంపై సోనూసూద్ సంచలన ట్వీట్..
June 4, 2023 / 07:09 AM ISTతాజాగా ఒడిశా ప్రమాదంపై స్పందిస్తూ ఓ వీడియో చేసి ఆ వీడియోని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ ప్రమాదంపై సోనూసూద్ సంచలన ట్వీట్ చేశాడు.
Odisha Train Accident: మొదట కుదుపులు.. తర్వాత భోగీ బోల్తా.. మృతదేహాల మధ్య ఇరుక్కుపోయాను.. ఆ తర్వాత: బాధితుడు
June 3, 2023 / 06:49 PM ISTఅరగంట తర్వాత తనను కొందరు బయటకు తీశారని చెప్పారు.
Odisha Train Accident: ప్రమాద బాధితులను పరామర్శించిన మోదీ.. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు
June 3, 2023 / 05:50 PM ISTప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మోదీ బాలాసోర్, కటక్ లోని ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంపై స్పందించిన విరాట్ కోహ్లి
June 3, 2023 / 02:36 PM ISTఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదంపై భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్ ప్రయాణికుల వివరాలు వెల్లడి.. మొత్తం 178 మంది
June 3, 2023 / 02:31 PM ISTOdisha Train Accident : కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించిన తెలుగు ప్రయాణికులపై క్లారిటీ వచ్చింది. మొత్తం 178 మంది ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ లో దిగాల్సి ఉంది.
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంపై సినీ ప్రముఖుల స్పందన.. ఎన్టీఆర్, అనుష్క, సల్మాన్..
June 3, 2023 / 02:06 PM ISTరైలు ప్రమాదంపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.