-
Home » Coromandel Express Incident
Coromandel Express Incident
Odisha train accident: సిగ్నలింగ్ ఫెయిల్యూర్ వల్లే రైలు ప్రమాదం జరిగింది.. ప్రాథమిక విచారణలో వెల్లడి
సిగ్నలింగ్ వైఫల్యమే ఒడిశా రైలు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా రైలు ప్రమాదం సిగ్నలింగ్ వైఫల్యం ఫలితంగా జరిగిందని శనివారం అధికారుల సంయుక్త తనిఖీ నివేదిక పేర్కొంది.
Coromandel Express : కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం వీడియో.. ఈ ట్రైన్ కు ఎందుకంత క్రేజ్!
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిత్యం ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉంటుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావడం, స్టాప్ లు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఈ రైలును ప్రిఫర్ చేస్తారు.
Odisha train accident Updates: బాలాసోర్ రైలు ప్రమాదం లైవ్ అప్డేట్లు
బాలాసోర్లో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పిన ఘటనలో 300 మందికి పైగా మరణించారు.మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ 10 నుంచి 12 కోచ్లు పట్టాలు తప్పడంతో అవి ఎదురుగా ఉన్న రైల్వే
Odisha Train Accident : పెను విషాదం 233 మంది మృతి
పెను విషాదం 233 మంది మృతి
Coromandel Express : కోరమాండల్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం
కోరమాండల్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం