Corona Center

    బ్రేకింగ్ న్యూస్ : విజయవాడ కరోనా సెంటర్ లో మంటలు

    August 9, 2020 / 06:37 AM IST

    విజయవాడలో ఉన్న స్వర్ణ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇటీవలే ఈ కాంప్లెక్స్ ను కరోనా సెంటర్ గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ కరోనా రోగులు ఉండడం ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న అగ్నిమాప�

10TV Telugu News